13.2 C
London
Friday, April 18, 2025
Homeరాష్ట్రంఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

Date:

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Elections) నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్​ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్​, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్​ అమల్లోకి రానుంది. నల్గొండ-ఖమ్మం- వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్- నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.

నోటిఫికేషన్ విడుదల: 3 ఫిబ్రవరి 2025

నామినేషన్లకు చివరి గడువు: 10 ఫిబ్రవరి 2025

నామినేషన్ల పరిశీలన: 11 ఫిబ్రవరి 2025

నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు: 13 ఫిబ్రవరి 2025

పోలింగ్: 27 ఫిబ్రవరి 2025

పోలింగ్ జరిగే సమయం: ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు

కౌంటింగ్: 3 మార్చి 2025

Related stories

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం సంగారెడ్డిలో నిరసన చేపట్టిన...

గుర్తుపట్టలేనంతగా మారిన పోలీస్​ ఆఫీసర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్​ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా...

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

సీఎం రేవంత్ నిర్ణయం.. రైతుల్లో సంతోషం

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి...

Latest stories