Latest Telugu News
సంగారెడ్డి
February 4, 2026
Andole – Jogipet: 24 నెలలు రూ.250 కోట్లు.. అభివృద్ధికి కేరాఫ్ అందోల్ – జోగిపేట
పురపాలక ఎన్నికల వేళ 20 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థుల ఉమ్మడి వినతి అందోల్: స్వాతంత్య్రం సిద్ధించి దాదాపు 80 ఏళ్లు…
తెలంగాణ
February 3, 2026
Sangareddy: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి.. 176 మంది అభ్యర్థులు తుది బరిలో
సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది. మొత్తం 38…
తెలంగాణ
February 3, 2026
Sangareddy: అభ్యర్థులను గెలిపించండి.. వార్డులను నేనే అభివృద్ధి చేస్తా – జగ్గారెడ్డి పిలుపు
సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలోని మొత్తం 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, పట్టణ అభివృద్ధి బాధ్యతను తాను…
తెలంగాణ
February 3, 2026
BRS: 5వ వార్డులో బీఆర్ఎస్లోకి చేరికలు.. ఆ పార్టీకి షాక్
సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ సంగారెడ్డిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పట్టణంలోని 5వ వార్డుకు చెందిన…
సంగారెడ్డి
February 3, 2026
Sangareddy: ఎన్నికల బందోబస్తుపై డీజీపీ సమీక్ష.. అక్రమ మద్యం, అరాచక శక్తులపై కఠిన చర్యలకు ఆదేశం
సంగారెడ్డి: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. జిల్లా…
తెలంగాణ
February 3, 2026
Sangareddy: మార్చి 31లోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి – అధికారులకు వీ.పీ.గౌతమ్ ఆదేశం
సంగారెడ్డి: జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్…
తెలంగాణ
February 3, 2026
Neelam Madhu: ఐక్యంగా పనిచేసి ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ను గెలిపించండి – నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్చెరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో…
సంగారెడ్డి
February 3, 2026
Jinnaram: కాంగ్రెస్ టికెట్ల వివాదం.. నేతలు డబ్బులకు అమ్ముకున్నారని మహిళా కార్యకర్త ధర్నా
జిన్నారం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి. నాలుగవ వార్డు కౌన్సిలర్…
తెలంగాణ
February 3, 2026
Sangareddy: విద్యారంగానికి నిధుల కోతపై పీడీఎస్యూ ఆగ్రహం.. కేంద్ర బడ్జెట్ పత్రాల దహనం
సంగారెడ్డి: 2026-27 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం పట్ల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తీవ్ర…
తెలంగాణ
February 3, 2026
Sangareddy: క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి: అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలోని…




