ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం
సంగారెడ్డిలో నిరసన చేపట్టిన టీజీఐఐసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయమే చేశారని టీజీఐఐసీ ఛైర్ పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు...
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Elections) నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల...
ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా పరిచయం ఉన్న వాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ పోలీస్ అధికారి పేరు తిరుపతన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు...
సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు అయ్యారు. మరో ఇద్దరు క్షేమంగా బయట పడ్డారు. ముషీరాబాద్ నుంచి సరదాగా గడిపేందుకు ఇక్కడికి వచ్చిన యువకులు ప్రమాదం బారిన...
ఉత్పత్తి చేసేందుకు లండన్ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం
సంగారెడ్డి జిల్లా పోలీసులు అల్ఫ్రాజోలం తయారీ, విక్రేతల గుట్టు రట్టు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.60కోట్ల విలువైన ఆస్తులను...
అత్యల్పంగా 6.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో నమోదయింది. టీఎస్డీపీఎస్ వెబ్సైట్లో జనవరి 3 ఉదయం 8.30గంటల నుంచి జనవరి 4 ఉదయం 8.30గంటల వరకు...