-
తెలంగాణ
ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా మరిన్ని వస్తాయి.. రుద్రారం గీతం కాంక్లేవ్ లో పరిశ్రమ నిపుణులు
కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు.…
-
సంగారెడ్డి
బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సహకారం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు…
-
సంగారెడ్డి
భారతినగర్ అభివృద్ధి అంశాలపై కమిషనర్తో సింధు ఆదర్శ్ రెడ్డి భేటీ
భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గురువారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను కలిసి డివిజన్కు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ…
-
బిజినెస్
భారతీయ నిర్మాణ రంగ నిపుణులకు ‘గోద్రెజ్ GeeVees’ గౌరవం.. గోవాలో అట్టహాసంగా 5వ ఎడిషన్!
భారతీయ నిర్మాణ డిజైన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘GeeVees Awards 2026’ ఐదవ ఎడిషన్ గోవాలో ఘనంగా జరిగింది. మార్చి 7న గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ నిర్వహించిన…
-
బిజినెస్
అమ్మాయిల కలలకు అలెన్ ‘దూకుడు’.. కెరీర్ సాధికారత దిశగా ప్రత్యేక క్యాంపెయిన్
హైదరాబాద్: దేశంలోనే అగ్రగామి కోచింగ్ సంస్థ అయిన అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ (ALLEN Career Institute) అమ్మాయిల విద్యను ప్రోత్సహించేందుకు, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఒక…
-
బిజినెస్
రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు.. ఫిబ్రవరి నాటికి రూ. 82 లక్షల కోట్లకు చేరిక
హైదరాబాద్: భారతీయ మ్యూచువల్ ఫండ్ రంగం ఫిబ్రవరి 2026లో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తూ సరికొత్త మైలురాయిని అధిగమించింది. అంఫీ (AMFI) వెల్లడించిన గణాంకాల ప్రకారం పరిశ్రమ నికర…
-
సంగారెడ్డి
జహీరాబాద్ మహీంద్రా ప్లాంట్లో మహిళా చైతన్యం: 350 మంది ఉద్యోగినులకు ఘన సత్కారం
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్లో కీలక విభాగమైన మహీంద్రా ట్రాక్టర్స్, మహిళా సాధికారత దిశగా మరో ముందడుగు వేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా జహీరాబాద్లోని…
-
బిజినెస్
సరికొత్త గ్లోబల్ స్ట్రీమింగ్ రికార్డును సృష్టించిన జియోహాట్స్టార్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
జియోహాట్స్టార్లో భారత్ – ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఒకే సమయంలో 2 మిలియన్ల గరిష్ట వీక్షకులను నమోదు చేసింది. ఈ రెండో సెమీఫైనల్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధికంగా…
-
బిజినెస్
తమ సంస్థలో మహిళా ప్రాతినిధ్య లక్ష్యాన్ని 35 శాతానికి పెంచిన వేదాంత
న్యూఢిల్లీ 6 మార్చి 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్ తమ సంస్థలోని అన్ని స్థాయిలలో మహిళా ప్రాతినిధ్యాన్ని 35 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని…
