బిజినెస్
-
‘నంబర్ 8’ సందడిని ప్రశాంత నిద్ర కోసం ఒక జాతీయ ఉద్యమంగా మార్చడానికి ‘ది స్లీప్ కంపెనీ’తో ఎంఎస్ ధోని భాగస్వామ్యం
హైదరాబాద్: రెండు దశాబ్దాలకు పైగా, 7వ నంబరు ఎంఎస్ ధోనీకి పర్యాయపదంగా మారింది. ఇక, ధోనీ మరియు ‘8’వ నంబరు చుట్టూ ఇటీవల చెలరేగిన వార్తలకు ఎట్టకేలకు…
-
భారతీయ మూలాలు, కుటుంబ విలువల కలయికగా సీడీకే ‘కన్వర్జెన్స్ 2026’ వేడుకలు
హైదరాబాద్, మార్చి 18, 2026: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ ‘సీడీకే’ (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో…
-
Axis Finance: కలెక్షన్ కాల్స్ కోసం ఏఐ మానిటరింగ్ని ఆవిష్కరించిన యాక్సిస్ ఫైనాన్స్
హైదరాబాద్: భారత్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) ఒకటైన యాక్సిస్ పైనాన్స్ లిమిటెడ్ (ఏఎఫ్ఎల్) వినియోగదారుల భద్రతను పరిరక్షిస్తూ, నిబంధనలను పటిష్టంగా…
-
గోద్రెజ్ ఇంటీరియో వినూత్న పరుపుల శ్రేణి, భారీ విస్తరణ ప్రణాళికలు
ప్రముఖ ఫర్నిచర్, డిజైన్ బ్రాండ్ గోద్రెజ్ ఇంటీరియో భారతదేశంలో పెరుగుతున్న నిద్ర ఆరోగ్య స్పృహను దృష్టిలో ఉంచుకుని తన మ్యాట్రెస్ విభాగంలోని ఉత్పత్తులను భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.…
-
సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్
న్యూఢిల్లీ: భారతదేశపు అపారమైన సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీయడానికి నిర్ణయాత్మకమైన ముందడుగు వేయాలని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పిలుపునిచ్చారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి…
-
భారతీయ నిర్మాణ రంగ నిపుణులకు ‘గోద్రెజ్ GeeVees’ గౌరవం.. గోవాలో అట్టహాసంగా 5వ ఎడిషన్!
భారతీయ నిర్మాణ డిజైన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘GeeVees Awards 2026’ ఐదవ ఎడిషన్ గోవాలో ఘనంగా జరిగింది. మార్చి 7న గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ నిర్వహించిన…
-
అమ్మాయిల కలలకు అలెన్ ‘దూకుడు’.. కెరీర్ సాధికారత దిశగా ప్రత్యేక క్యాంపెయిన్
హైదరాబాద్: దేశంలోనే అగ్రగామి కోచింగ్ సంస్థ అయిన అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ (ALLEN Career Institute) అమ్మాయిల విద్యను ప్రోత్సహించేందుకు, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఒక…
-
రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు.. ఫిబ్రవరి నాటికి రూ. 82 లక్షల కోట్లకు చేరిక
హైదరాబాద్: భారతీయ మ్యూచువల్ ఫండ్ రంగం ఫిబ్రవరి 2026లో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తూ సరికొత్త మైలురాయిని అధిగమించింది. అంఫీ (AMFI) వెల్లడించిన గణాంకాల ప్రకారం పరిశ్రమ నికర…
-
సరికొత్త గ్లోబల్ స్ట్రీమింగ్ రికార్డును సృష్టించిన జియోహాట్స్టార్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
జియోహాట్స్టార్లో భారత్ – ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఒకే సమయంలో 2 మిలియన్ల గరిష్ట వీక్షకులను నమోదు చేసింది. ఈ రెండో సెమీఫైనల్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధికంగా…
-
తమ సంస్థలో మహిళా ప్రాతినిధ్య లక్ష్యాన్ని 35 శాతానికి పెంచిన వేదాంత
న్యూఢిల్లీ 6 మార్చి 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్ తమ సంస్థలోని అన్ని స్థాయిలలో మహిళా ప్రాతినిధ్యాన్ని 35 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని…