తెలంగాణ
-
బచ్చుగూడ కాంగ్రెస్ లోకి క్యూ కట్టిన కీలక నేతలు
బచ్చుగూడలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో మాజీ ఉపసర్పంచ్ జంగారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.…
-
గుమ్మడిదలలో బీఆర్ఎస్ ముమ్మర ప్రచారం: అభ్యర్థుల గెలుపు కోసం గూడం విక్రమ్ పర్యటన
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ నేత గూడం విక్రమ్ గురువారం…
-
ఇంద్రేశంలో కాంగ్రెస్ జోరు.. అభ్యర్థుల గెలుపు కోసం నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్…
-
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు పిలుపు
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్, లక్డారం గ్రామాల్లో పార్టీ నాయకులు ఇంటింటా తిరుగుతూ…
-
రైతుబంధు వెంటనే వేయకపోతే కాంగ్రెస్ను రైతులు చీల్చి చెండాడతారు: హరీష్ రావు హెచ్చరిక
గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణను సాధించిన కేసీఆర్…
-
బీరంగూడ గుట్టపై అక్రమణలు వెంటనే తొలగించండి: అధికారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశం
బీరంగూడలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 14…
-
పార్టీ నన్ను మోసం చేసింది.. స్వతంత్ర అభ్యర్థిగా ఆదరించండి – సాయి భాష
సంగారెడ్డి మున్సిపాలిటీ 2వ వార్డు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బిఆర్ఎస్ పార్టీ తనను నట్టేట ముంచిందని ఆరోపిస్తూ ఆ పార్టీ నాయకుడు సాయి భాష కన్నీటి పర్యంతమయ్యారు.…
-
ఐఐటి హైదరాబాద్లో ఆరోగ్య సాంకేతికతలపై జాతీయ వర్క్షాప్
ఆరోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతిక పురోగతులను ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ సాంకేతిక సంస్థ హైదరాబాద్ (ఐఐటి హైదరాబాద్) మూడు రోజుల జాతీయ వర్క్షాప్ను విజయవంతంగా నిర్వహించింది. “ఆరోగ్య…
-
ఎన్నికల వ్యయ పరిశీలనకు రికార్డులతో హాజరు కావాలి – వ్యయ పరిశీలకులు రాకేష్
మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను నిబంధనల మేరకు సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ ఆదేశించారు.…
-
క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలిద్దాం – ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ పిలుపు
ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. జువాలజీ ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో…