తెలంగాణ
-
Sangareddy: ఎన్నికల బందోబస్తుపై డీజీపీ సమీక్ష.. అక్రమ మద్యం, అరాచక శక్తులపై కఠిన చర్యలకు ఆదేశం
సంగారెడ్డి: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అదనపు ఎస్పీ…
-
Sangareddy: మార్చి 31లోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి – అధికారులకు వీ.పీ.గౌతమ్ ఆదేశం
సంగారెడ్డి: జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ సెక్రెటరీ, ఎం.డీ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు. మంగళవారం…
-
Neelam Madhu: ఐక్యంగా పనిచేసి ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ను గెలిపించండి – నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్చెరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని మెదక్ పార్లమెంట్…
-
Jinnaram: కాంగ్రెస్ టికెట్ల వివాదం.. నేతలు డబ్బులకు అమ్ముకున్నారని మహిళా కార్యకర్త ధర్నా
జిన్నారం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి. నాలుగవ వార్డు కౌన్సిలర్ టికెట్ ఆశించిన ఒక మహిళా నాయకురాలు,…
-
Sangareddy: విద్యారంగానికి నిధుల కోతపై పీడీఎస్యూ ఆగ్రహం.. కేంద్ర బడ్జెట్ పత్రాల దహనం
సంగారెడ్డి: 2026-27 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం పట్ల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పీడీఎస్యూ జిల్లా…
-
Sangareddy: క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి: అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో క్యాన్సర్ అవగాహన…
-
BRS: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. 38 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల బి ఫారమ్ల సమర్పణ
సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ బలపరిచిన 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల బి ఫారమ్లను సోమవారం సంగారెడ్డి మున్సిపాలిటీ…
-
కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన నిర్మలా జగ్గారెడ్డి
హైదరాబాద్: జహీరాబాద్, నారాయణ్ఖేడ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. సోమవారం గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు…
-
GITAM: గీతం యూనివర్సిటీలో వైభవంగా త్యాగరాజ ఆరాధన
రుద్రారం: సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధన – 2026 వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.…
