సంగారెడ్డి
-
ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా మరిన్ని వస్తాయి.. రుద్రారం గీతం కాంక్లేవ్ లో పరిశ్రమ నిపుణులు
కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు.…
-
బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సహకారం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు…
-
భారతినగర్ అభివృద్ధి అంశాలపై కమిషనర్తో సింధు ఆదర్శ్ రెడ్డి భేటీ
భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గురువారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను కలిసి డివిజన్కు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ…
-
జహీరాబాద్ మహీంద్రా ప్లాంట్లో మహిళా చైతన్యం: 350 మంది ఉద్యోగినులకు ఘన సత్కారం
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్లో కీలక విభాగమైన మహీంద్రా ట్రాక్టర్స్, మహిళా సాధికారత దిశగా మరో ముందడుగు వేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా జహీరాబాద్లోని…
-
సంగారెడ్డిలో హోలీ వేడుకలు.. డప్పు కొట్టి స్టెప్పులేసిన జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణంలో హోలీ సంబరాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగ పూట…
-
హలో జగ్గా జీ….. హౌ ఆర్ యు.. జగ్గారెడ్డిని ఆత్మీయంగా పలకరించిన రాహుల్ గాంధీ
వికారాబాద్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ పిఏసి సమావేశం అనంతరం జరిగిన సన్నివేశం సంగారెడ్డి: తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు…
-
Jaggareddy: రాహుల్ గాంధీ ప్రధాని కావాలి.. దేశ అభివృద్ధి ఆయనతోనే సాధ్యం: జగ్గారెడ్డి
సంగారెడ్డి: భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా , పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు…
-
జిన్నారం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు: జిన్నారం మున్సిపాలిటీలోని అన్ని వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిన్నారం మున్సిపల్…
-
CDR: అందోల్లో మరిన్ని పరిశ్రమలు.. ఆర్ఆర్డీ డిస్టలరీ ప్రారంభం సందర్భంగా మంత్రి దామోదర్
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి సహకరిస్తాం యువత, మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ఇండస్ట్రీలను తీసుకొస్తాం అందోల్: సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి…
-
Patancheru: గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో గుమ్మడిదల నూతన పాలకవర్గం సంబరం..
Patancheru: ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గుమ్మడిదల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నూతన పాలకవర్గానికి సూచించారు.…