సంగారెడ్డి
-
Sankranthi: ముగ్గుల పోటీల్లో మెరిసిన అతివలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై చింత ప్రభాకర్ విమర్శలు
సంగారెడ్డి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణం 33వ వార్డు మధుర నగర్లో మహిళలకు ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి. మాజీ కౌన్సిలర్ మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన…
-
Andole: అందోల్ ఆసుపత్రి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం
సంగారెడ్డి: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని, అందోల్లో నిర్మాణంలో ఉన్న 150 పడకల ఆసుపత్రి పనుల్లో…
-
RC Puram: యువతకు స్ఫూర్తిప్రదాత వివేకానంద.. రామచంద్రాపురంలో ఘనంగా జయంతి వేడుకలు
రామచంద్రాపురం: భారతీయ యువతకు దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని, ఆయన చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.…
-
Sangareddy: తొలి రెండు ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశం.. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి చేతులమీదుగా ప్రారంభం
సంగారెడ్డి: పేదల సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం సంగారెడ్డి నియోజకవర్గంలో తొలి ఫలితాలను ఇచ్చింది. నియోజకవర్గంలోని సదాశివపేట…
-
BRS: మున్సిపల్ ఎన్నికలకు.. బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే!
* ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా నేతలకు బాధ్యతలు అప్పగించిన హరీశ్ రావు కందిలి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది.…
-
Kistareddypet: కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలి!
* జీహెచ్ఎంసీ డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది * అమీన్పూర్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే * లేని పక్షంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం *…
-
Patancheru: యువతలో నైపుణ్యం పెరగాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో క్రీడా సందడి నెలకొంది. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో సీజీఆర్ ట్రస్ట్…
-
Hetero: లోపాలు సరిదిద్దుకోకపోతే… పరిశ్రమను మూసేస్తాం!
* హెటిరో సంస్థకు స్పష్టం చేసిన పీసీబీ అధికారులు * ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని తదుపరి నోటీసులు లేకుండా చర్యలుంటాయని హెచ్చరిక * తాము సూచించిన…
-
IITH: ఐఐటీ హైదరాబాద్ వేదికగా.. టెక్నో–సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం!
ఎలాన్ అండ్ ఎన్విజన్–2026ను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మూడు రోజులు జరిగే కార్యక్రమాల్లో 30 వేల మందికి పైగా విద్యార్థుల భాగస్వామ్యం…
-
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో.. రెవెన్యూ అధికారులకు స్థాన చలనం!
డిప్యుటేషన్లపై కొత్త స్థానాల్లో పోస్టింగులు ఇస్తూ కలెక్టర్ పి.ప్రావీణ్య ఉత్తర్వులు పటాన్ చెరు తహసీల్దారుగా ఎన్. హరిబాబు కందిలి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు,…