సంగారెడ్డి
-
Sangaraddy: కాంగ్రెస్ నాయకుడు శంకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు!
Ponna Shankar Reddy: సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన నాయకులపై పార్టీ చర్యలు ప్రారంభించింది. పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులయ్యారనే ఆరోపణలతో కీలక…
-
సదాశివపేట మున్సిపల్ చైర్మన్ ఖరారు.. ఎవరంటే?
సదాశివపేట: సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడమే కాకుండా, కీలక పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. జగ్గారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో…
-
సంగారెడ్డిలో జగ్గారెడ్డి మార్క్.. మున్సిపల్ చైర్మన్గా ఎవరంటే..
సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్,…
-
Muncipal Results: సంగారెడ్డి, సదాశివపేటల్లో ఎగిరిన జగ్గారెడ్డి జెండా.. చైర్మన్ పీఠం కాంగ్రెస్దే!
సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. నేడు విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో…
-
గుమ్మడిదలలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. 15 వార్డుల్లో భారీ విజయం – పటాన్చెరులో కారు జోరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. గుమ్మడిదల మరియు ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం…
-
గడ్డపోతారంలో బీఆర్ఎస్ ప్రభంజనం: 14 వార్డుల్లో ఘనవిజయం – ఇంద్రేశంలో కాంగ్రెస్ బోణి
సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ తన జోరును ప్రదర్శించింది. ముఖ్యంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో గడ్డపోతారం మున్సిపాలిటీలో బిఆర్ఎస్…
-
Sangareddy Municipality:సంగారెడ్డిలో ‘హస్తం’ జోరు.. పోస్టల్ బ్యాలెట్లలో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం!
Sangareddy Municipality: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.…
-
చిట్కుల్లో కాంగ్రెస్ విజయభేరి.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసందోహమైన ఇస్నాపూర్
చిట్కుల్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సోమవారం ఉధృతంగా సాగింది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్…
-
Andole: త్వరలో అందోల్కు పరిశ్రమలు.. నిరుద్యోగ సమస్యకు శాశ్వతంగా చెక్: మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందోల్: మహిళలు, యువత ఆర్థికంగా ఎదగాలంటే కేవలం చదువులపైనే కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ…
-
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచారం
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం చిట్కుల్ 7వ…