సంగారెడ్డి
-
ఎన్నికల వ్యయ పరిశీలనకు రికార్డులతో హాజరు కావాలి – వ్యయ పరిశీలకులు రాకేష్
మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను నిబంధనల మేరకు సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ ఆదేశించారు.…
-
క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలిద్దాం – ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ పిలుపు
ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. జువాలజీ ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో…
-
రామచంద్రాపురంలో మేయర్ పర్యటనలో ఉద్రిక్తత: రెండు వర్గాల మధ్య ఘర్షణ
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకే స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం బాహాబాహీకి దారితీయడంతో స్థానికంగా…
-
గోకుల్ నగర్లో రూ. 4 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభానికి సిద్ధం – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మరో కీలక మైలురాయి పూర్తయింది. పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్లో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అత్యాధునిక…
-
ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం – హరీష్ రావు
గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ పార్టీ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. మాదారం గ్రామంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సమీక్ష…
-
యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే వేదిక సీఎం కప్ – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న సీఎం కప్–2025–26 క్రీడా పోటీలు మైత్రి మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్రీడజ్యోతిని వెలిగించి ఈ…
-
అందుబాటులో ఉండే నాయకుడికే ఓటు వేయాలి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్…
-
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల కమిటీ సంచలన నిర్ణయం
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ నిర్ణయించిన అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ముగ్గురు నాయకులను…
-
Andole – Jogipet: 24 నెలలు రూ.250 కోట్లు.. అభివృద్ధికి కేరాఫ్ అందోల్ – జోగిపేట
పురపాలక ఎన్నికల వేళ 20 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థుల ఉమ్మడి వినతి అందోల్: స్వాతంత్య్రం సిద్ధించి దాదాపు 80 ఏళ్లు కావొస్తున్న అందోల్, జోగిపేట మున్సిపాలిటీ మాత్రం…
-
Sangareddy: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి.. 176 మంది అభ్యర్థులు తుది బరిలో
సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది. మొత్తం 38 వార్డులకు గాను దాఖలైన 226 నామినేషన్లలో…