సంగారెడ్డి
-
Sadashivapet: సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
సదాశివపేట: సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన…
-
Sangareddy: మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. నిబంధనలివే
సంగారెడ్డి మున్సిపాలిటీ 2026 సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమైంది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను అధికారులు విడుదల చేశారు.…
-
Post Recruitment: సంగారెడ్డిలో పోస్టల్ ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటున్నారా.. అయితే ఈ అవకాశం మీకోసమే
సంగారెడ్డి: సంగారెడ్డి తపాలా విభాగం పరిధిలో స్పీడ్ పోస్ట్, పార్శిల్, అంతర్జాతీయ మెయిల్ సేవలను విస్తరించడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా…
-
Sadashivpet: సదాశివపేట మున్సిపల్ పోరు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన బీఆర్ఎస్!
సంగారెడ్డి: సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. మొత్తం 26 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ…
-
Bankers Strike: సంగారెడ్డిలో బ్యాంకర్ల గర్జన.. 5 రోజుల పని దినాల కోసం సమ్మె
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో బ్యాంకింగ్ రంగం స్తంభించిపోయింది. 5 రోజుల పని దినాల (5-Day Work Week) డిమాండ్తో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)…
-
Sangareddy: సంగారెడ్డి యువతకు శుభవార్త.. 30న జాబ్ మేళ.. వివరాలివే
సంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఇది ఒక మంచి అవకాశం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ (ITI) లో ఈ నెల 30వ తేదీన భారీ…
-
Sangareddy: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తరలిస్తే చూస్తూ ఊరుకోను: జగ్గారెడ్డి
సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు దూరంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తరలించే ఆలోచనపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో అధికారులు సంగారెడ్డి రిజిస్ట్రేషన్…
-
BJP: బీజేపీలో చేరిన అందోల్ కృష్ణ.. ఆహ్వానించిన రాంచందర్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సర్పంచుల సంఘం ఐక్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అందోల్ కృష్ణ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో…
-
రూ. 4 కోట్ల తో సంగారెడ్డి పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నూతన భవన నిర్మాణం
3.80 కోట్లతో సదాశివపేట పట్టణం లోనూతన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…
-
Sangareddy: సంగారెడ్డిలో ‘బైపాస్’ విస్తరణ షురూ.. జగ్గారెడ్డి దంపతుల హెచ్చరికతో కదిలిన యంత్రాంగం.. ఐబీ గోడ కూల్చివేత!
సంగారెడ్డి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు విస్తరణ పనులు గురువారం నాడు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. ఈ పనుల నిర్వహణలో హెచ్ఎండీఏ (HMDA)…