సంగారెడ్డి
-
GMR: పటాన్ చెరు ఎమ్మెల్యేను కలిసిన ఇంద్రేశం నూతన మున్సిపల్ కమిషనర్
సంగారెడ్డి: పటాన్ చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైన వేళ, పాలనలో భాగంగా నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీ కమిషనర్గా అజయ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.…
-
Sangareddy: కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన లాడే బాలు.. హరీష్ సమక్షంలో చేరిక
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన లాడే బాలు బీఆర్ఎస్ లో చేరారు. సంగారెడ్డి పట్టణంలోని…
-
Sangareddy Municipality: సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ. 31.70 కోట్లతో అభివృద్ధి పనులు.. శంకుస్థాపన చేసిన టీజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ. 31.70 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు టీజిఐఐసి (TGIIC) చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శ్రీకారం చుట్టారు.…
-
Githam:వ్యర్థాల నిర్వహణలో గీతం వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు: ప్రతిష్ఠాత్మక ఐటీసీ ‘వావ్’ అవార్డు కైవసం
హైదరాబాద్: పర్యావరణ హితమైన విధానాలను అమలు చేస్తూ, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడంలో హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన ప్రత్యేకతను చాటుకుంది. కాగితపు వ్యర్థాల పునర్వినియోగం…
-
Andole Industrial Development: అందోల్లో పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పిస్తాం: మంత్రి దామోదర కీలక ప్రకటన!
అందోల్: అందోల్ – జోగిపేట ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక మహిళలు, యువత జీవితాల్లో వెలుగులు నింపుతామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…
-
Kollur: తినే కంచంలో చెయ్యి కడిగినందుకు ఘర్షణ.. మద్యం మత్తులో కుక్కర్తో కొట్టి వ్యక్తి హత్య
మద్యం మత్తులో జరుగుతున్న చిన్నపాటి గొడవలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ నగర్లో ఇటువంటి దారుణ…
-
Sangareddy: రామ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై జగ్గారెడ్డి, నిర్మల క్లారిటీ.. ఆయనే నా ఛాయిస్.. కానీ పెద్దల నిర్ణయమే ఫైనల్!
సంగారెడ్డిలోని రామ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఎంపికపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తమ అభిప్రాయాన్ని మీడియా ద్వారా…
-
Republic Day: ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గుమ్మడిదల మహిళకు ఆహ్వానం.. కర్తవ్య పథ్లో ప్రత్యేక అతిథిగా మౌనిక!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించడం ఎవరికైనా ఒక కల. అటువంటి అరుదైన అవకాశం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన ఒక మహిళా…
-
Republic Day: ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో మారుమోగనున్న తెలంగాణ డప్పు దరువు!
సంగారెడ్డిలోని తారా కళాశాల నుంచి పదిమంది కళాకారులకు అరుదైన అవకాశం కందిలి, సంగారెడ్డి: జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్లో…
