13.2 C
London
Friday, April 18, 2025
Homeసిద్దిపేటకొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

Date:

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు అయ్యారు. మరో ఇద్దరు క్షేమంగా బయట పడ్డారు. ముషీరాబాద్ నుంచి సరదాగా గడిపేందుకు ఇక్కడికి వచ్చిన యువకులు ప్రమాదం బారిన పడ్డారు. గల్లంతు అయిన వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సెల్ఫీ తీసుకునేందుకు ఒకరి చేతి ఒకరు పట్టుకొని డ్యామ్ లో దిగినట్లు సమాచారం. వారు మునిగిపోవడానికి ముందు తీసుకున్న వీడియో ఇప్పుడు చాలా మంది షేర్ చేస్తున్నారు.

గల్లంతు అయిన వారి పేర్లు

1. ధనుష్ (20), 2. లోహిత్(17), 3. చీకట్ల ధనేశ్వర్(17), 4.సాహిల్(19) 5. జతిన్ (17)

బయటపడ్డ వారు

1కోమరి మృగంక్ (17), 2 ఎండీ ఇబ్రహీం(17)

Related stories

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం సంగారెడ్డిలో నిరసన చేపట్టిన...

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల...

గుర్తుపట్టలేనంతగా మారిన పోలీస్​ ఆఫీసర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్​ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

సీఎం రేవంత్ నిర్ణయం.. రైతుల్లో సంతోషం

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి...

Latest stories