ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం
సంగారెడ్డిలో నిరసన చేపట్టిన టీజీఐఐసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయమే చేశారని టీజీఐఐసీ ఛైర్ పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు...
ఉత్పత్తి చేసేందుకు లండన్ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం
సంగారెడ్డి జిల్లా పోలీసులు అల్ఫ్రాజోలం తయారీ, విక్రేతల గుట్టు రట్టు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.60కోట్ల విలువైన ఆస్తులను...
సంగారెడ్డిలోని ఆయన నివాసం వద్ద అంగరంగవైభవంగా మహోత్సవ నిర్వహణ
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా...
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా సంగారెడ్డిలో మహాసభలు
ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులే
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. వీరయ్య
సంగారెడ్డి వేదికగా జనవరి 25నుంచి 28వరకు నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు చారిత్రక...
ఆయన చొరవను గుర్తు చేసుకున్న జగ్గారెడ్డి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చొరవను, ఆయన చేసిన సాయాన్ని సంగారెడ్డి ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో...
సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం పట్ల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప ఆర్థిక పితామహుడిని,క్రమశిక్షణ కలిగిన...