తెలంగాణ
-
రూ. 4 కోట్ల తో సంగారెడ్డి పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నూతన భవన నిర్మాణం
3.80 కోట్లతో సదాశివపేట పట్టణం లోనూతన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…
-
BRS: “ఎన్ని నోటీసులు ఇచ్చినా నిన్ను వదిలిపెట్టం..” రేవంత్ రెడ్డి సర్కార్పై హరీశ్ రావు నిప్పులు
మెదక్: అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టినందుకు తనపై, కేటీఆర్ గారిపై ప్రభుత్వం కక్షపూరితంగా సిట్ (SIT) నోటీసులు పంపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్…
-
Siddipet: సిద్దిపేట సాహితీవేత్తకు జాతీయ స్థాయి గుర్తింపు.. డాక్టర్ కలకుంట్ల రాజేశ్వర్ రెడ్డికి “అక్షర ప్రవీణ” పురస్కారం
సిద్దిపేట: పట్టణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటుతూ ప్రముఖ జ్యోతిష్యుడు, కవి డాక్టర్ కలకుంట్ల రాజేశ్వర్ రెడ్డి అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య రంగంలో ఆయన అందిస్తున్న…
-
Sangareddy: సంగారెడ్డిలో ‘బైపాస్’ విస్తరణ షురూ.. జగ్గారెడ్డి దంపతుల హెచ్చరికతో కదిలిన యంత్రాంగం.. ఐబీ గోడ కూల్చివేత!
సంగారెడ్డి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు విస్తరణ పనులు గురువారం నాడు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. ఈ పనుల నిర్వహణలో హెచ్ఎండీఏ (HMDA)…
-
GMR: పటాన్ చెరు ఎమ్మెల్యేను కలిసిన ఇంద్రేశం నూతన మున్సిపల్ కమిషనర్
సంగారెడ్డి: పటాన్ చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైన వేళ, పాలనలో భాగంగా నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీ కమిషనర్గా అజయ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.…
-
Sangareddy: కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన లాడే బాలు.. హరీష్ సమక్షంలో చేరిక
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన లాడే బాలు బీఆర్ఎస్ లో చేరారు. సంగారెడ్డి పట్టణంలోని…
-
Siddipet: జాతీయ స్థాయి కబడ్డీలో దుబ్బాక విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఎంజేపీ గురుకుల విద్యార్థి రంగాకు కాంస్య పతకం!
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ మహాత్మా జ్యోతిబా పూలే (MJP) గురుకుల పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి రంగా జాతీయ స్థాయిలో మెరిశారు. స్కూల్…
-
Sangareddy Municipality: సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ. 31.70 కోట్లతో అభివృద్ధి పనులు.. శంకుస్థాపన చేసిన టీజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ. 31.70 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు టీజిఐఐసి (TGIIC) చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శ్రీకారం చుట్టారు.…
-
Githam:వ్యర్థాల నిర్వహణలో గీతం వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు: ప్రతిష్ఠాత్మక ఐటీసీ ‘వావ్’ అవార్డు కైవసం
హైదరాబాద్: పర్యావరణ హితమైన విధానాలను అమలు చేస్తూ, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడంలో హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన ప్రత్యేకతను చాటుకుంది. కాగితపు వ్యర్థాల పునర్వినియోగం…
-
Andole Industrial Development: అందోల్లో పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పిస్తాం: మంత్రి దామోదర కీలక ప్రకటన!
అందోల్: అందోల్ – జోగిపేట ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక మహిళలు, యువత జీవితాల్లో వెలుగులు నింపుతామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…