తెలంగాణ
-
Sangareddy Municipality:సంగారెడ్డిలో ‘హస్తం’ జోరు.. పోస్టల్ బ్యాలెట్లలో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం!
Sangareddy Municipality: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.…
-
చిట్కుల్లో కాంగ్రెస్ విజయభేరి.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసందోహమైన ఇస్నాపూర్
చిట్కుల్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సోమవారం ఉధృతంగా సాగింది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్…
-
Andole: త్వరలో అందోల్కు పరిశ్రమలు.. నిరుద్యోగ సమస్యకు శాశ్వతంగా చెక్: మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందోల్: మహిళలు, యువత ఆర్థికంగా ఎదగాలంటే కేవలం చదువులపైనే కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ…
-
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచారం
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం చిట్కుల్ 7వ…
-
Andole – Jogipet: విద్య, వైద్య హబ్గా అందోల్ – జోగిపేట.. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా.. దామోదర రాజనరసింహ ధీమా
అందోల్: అందోల్-జోగిపేట మున్సిపాలిటీకి పరిశ్రమలను తీసుకువచ్చి, స్థానిక మహిళలు,యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం…
-
Andole – Jogipet: అందోల్ శివారులో నాలుగు పరిశ్రమలు.. మంత్రి దామోదర గుడ్ న్యూస్
అందోల్: అందోల్-జోగిపేట మున్సిపాలిటీకి పరిశ్రమలను తీసుకువచ్చి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని అందోల్ – జోగిపేట ప్రజలు మంత్రి దామోదర రాజనరసింహను కోరారు. విద్య, వైద్యంతోపాటు, పరిశ్రమల…
-
Congress: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి – నీలం మధు ముదిరాజ్ పిలుపు
జుక్కల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు…
-
Indresham: వార్డుల్లో బిఆర్ఎస్ సుడిగాలి పర్యటన – అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం
పటాన్చెరు: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ తన దూకుడును పెంచింది. ఇంద్రేశం మున్సిపాలిటీ వార్డు నెం. 1,…
-
Sangareddy: నేను పాలిచ్చే ఆవును.. నన్ను కాపాడుకుంటే పట్టణాన్ని అభివృద్ధి చేస్తా – జగ్గారెడ్డి
సంగారెడ్డి: “నేను మీకు రోజూ పాలిచ్చే ఆవును.. నన్ను కాపాడుకోండి” అంటూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలకు ఉద్వేగభరితమైన పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని 15…
-
వార్డు అభివృద్ధి జరగకపోతే రాజీనామా చేస్తా: అఫిడవిట్ సమర్పించిన 7వ వార్డు బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ గుప్త
రాజకీయాల్లో జవాబుదారీతనానికి కొత్త అర్థం చెబుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు బీజేపీ అభ్యర్థి సింగారపు సత్యనారాయణ గుప్త ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికల…