తెలంగాణ
-
గట్-వెదర్ పారడాక్స్: హైదరాబాద్లో వేసవి తాపం సైలెంట్ గ్యాస్ట్రిక్ పెరుగుదలకు కారణమవుతోంది
హైదరాబాద్,: హైదరాబాద్ నగరం అస్థిరమైన వేసవి కాలంతో సతమతమవుతోంది. మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగడం మరియు సాయంత్రం సమయాల్లో వర్షాలు కురవడం…
-
హైదరాబాద్లో నకిలీ గుడ్నైట్ రీఫిల్స్ విక్రయ కేంద్రాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: నగరంలో నకిలీ దోమల నివారణ ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భారత దేశ ప్రముఖ హౌస్హోల్డ్ ఇన్సెక్టిసైడ్ బ్రాండ్ అయిన…
-
మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూమ్ను ప్రారంభించిన నటి శ్రీలీల
మేడిపల్లి, ఏప్రిల్ 12, 2026: ఆభరణాల రంగంలో అగ్రగామి సంస్థ అయిన కళ్యాణ్ జ్యువెలర్స్ తెలంగాణలో తమ విస్తరణలో భాగంగా హైదరాబాద్లోని మేడిపల్లిలో నూతన షోరూమ్ను ఘనంగా…
-
తెలంగాణలో కళ్యాణ్ జువెలర్స్ విస్తరణ.. మేడిపల్లిలో నూతన షోరూమ్ ప్రారంభం
మేడిపల్లి: నగల రిటైల్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కళ్యాణ్ జువెలర్స్ తెలంగాణలో తన ఉనికిని వ్యూహాత్మకంగా విస్తరిస్తూ మేడిపల్లిలోని వరంగల్ హైవేలో కొత్త షోరూమ్ను ప్రారంభించనున్నట్లు…
-
TG Politics: జగ్గారెడ్డి మరో పీజేఆర్.. ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడిని చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో జరిగిన ఇష్టాగోష్టిలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డిని మాస్ లీడర్గా అభివర్ణిస్తూ, ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారని కొనియాడారు.…
-
ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా మరిన్ని వస్తాయి.. రుద్రారం గీతం కాంక్లేవ్ లో పరిశ్రమ నిపుణులు
కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు.…
-
బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సహకారం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు…
-
భారతినగర్ అభివృద్ధి అంశాలపై కమిషనర్తో సింధు ఆదర్శ్ రెడ్డి భేటీ
భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గురువారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను కలిసి డివిజన్కు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ…

