తెలంగాణ
-
జహీరాబాద్ మహీంద్రా ప్లాంట్లో మహిళా చైతన్యం: 350 మంది ఉద్యోగినులకు ఘన సత్కారం
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్లో కీలక విభాగమైన మహీంద్రా ట్రాక్టర్స్, మహిళా సాధికారత దిశగా మరో ముందడుగు వేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా జహీరాబాద్లోని…
-
సంగారెడ్డిలో హోలీ వేడుకలు.. డప్పు కొట్టి స్టెప్పులేసిన జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణంలో హోలీ సంబరాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగ పూట…
-
CDR: మహిళల ఆరోగ్య రక్షణకు భారీ కార్యాచరణ.. 46 లక్షల మందికి వైద్య పరీక్షలు
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన సుమారు 46 లక్షల మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా…
-
Singur Dam: సింగూర్ డ్యామ్ భద్రత పనులు త్వరగా చేపట్టండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: సింగూర్ డ్యామ్ భద్రతను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్వయంగా ప్రాజెక్టును…
-
హలో జగ్గా జీ….. హౌ ఆర్ యు.. జగ్గారెడ్డిని ఆత్మీయంగా పలకరించిన రాహుల్ గాంధీ
వికారాబాద్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ పిఏసి సమావేశం అనంతరం జరిగిన సన్నివేశం సంగారెడ్డి: తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు…
-
Jaggareddy: రాహుల్ గాంధీ ప్రధాని కావాలి.. దేశ అభివృద్ధి ఆయనతోనే సాధ్యం: జగ్గారెడ్డి
సంగారెడ్డి: భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా , పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు…
-
జిన్నారం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు: జిన్నారం మున్సిపాలిటీలోని అన్ని వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిన్నారం మున్సిపల్…
-
Mind Space: విజయవంతంగా మైండ్స్పేస్ ఎకో రన్ 2.0… పాల్గొన్న 4,200 మంది ఔత్సాహికులు
హైదరాబాద్: భాగ్యనగరంలోని మాదాపూర్ వీధులు ఆదివారం ఉదయం ఉత్సాహంతో నిండిపోయింది. మైండ్స్పేస్ మాదాపూర్లో నిర్వహించిన మైండ్స్పేస్ ఎకో రన్ 2.0లో 4,200 మందికి పైగా రన్నర్లు పాల్గొని…
-
CDR: అందోల్లో మరిన్ని పరిశ్రమలు.. ఆర్ఆర్డీ డిస్టలరీ ప్రారంభం సందర్భంగా మంత్రి దామోదర్
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి సహకరిస్తాం యువత, మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ఇండస్ట్రీలను తీసుకొస్తాం అందోల్: సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి…
-
Harish Rao: వాగ్దానాలు బాండ్ పేపర్లకే పరిమితం.. కాంగ్రెస్పై హరీశ్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ప్రజలను అన్నిరకాలుగా మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని…